- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: కేరళలో విమాన ప్రమాద ఘటనపై పౌర విమానయాన శాఖ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. దీనిలో భాగంగా వర్షాకాలం మొత్తం కోజికోడ్ ఎయిర్ పోర్టును మూసివేయాలని నిర్ణయించినట్లు డీజీసీఏ తెలిపింది. ఈనెల 7న కేరళ కోజికొడ్ ఎయిర్పోర్టులో దుబాయ్ నుంచి వచ్చిన ఎయిరిండియా ఎక్స్ప్రెస్ ఫ్లైట్ రన్ వే నుంచి జారి.. లోయలో పడటంతో 18మంది దుర్మరణం చెందగా.. 135మందికి పైగా గాయాలపాలయ్యారు. దీంతో అప్రమత్తమైన విమానయాన శాఖ ఈ నిర్ణయం తీసుకుంది.
Next Story