డీజీసీఏ కీలక నిర్ణయం

by  |
డీజీసీఏ కీలక నిర్ణయం
X

దిశ, వెబ్‌డెస్క్: కేరళలో విమాన ప్రమాద ఘటనపై పౌర విమానయాన శాఖ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. దీనిలో భాగంగా వర్షాకాలం మొత్తం కోజికోడ్ ఎయిర్ పోర్టును మూసివేయాలని నిర్ణయించినట్లు డీజీసీఏ తెలిపింది. ఈనెల 7న కేరళ కోజికొడ్ ఎయిర్‌పోర్టులో దుబాయ్ నుంచి వచ్చిన ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ ఫ్లైట్ రన్ వే నుంచి జారి.. లోయలో పడటంతో 18మంది దుర్మరణం చెందగా.. 135మందికి పైగా గాయాలపాలయ్యారు. దీంతో అప్రమత్తమైన విమానయాన శాఖ ఈ నిర్ణయం తీసుకుంది.

Next Story

Most Viewed