శ్రీవారి భక్తులకు తీపికబురు.. ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు విడుదల

by Kema Shiva Kumar |

తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ తీపికబురు చెప్పింది.

శ్రీవారి భక్తులకు తీపికబురు.. ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు విడుదల
X

దిశ, వెబ్‌డెస్క్: తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ తీపికబురు చెప్పింది. ఈ మేరకు ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను విడుదల చేసింది. నవంబర్ మాసం‌కు సంబంధించి రూ.300 స్పెషల్ ఎంట్రీ టికెట్లు ప్రస్తుం ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్నాయి. భక్తులు ttdevasthanams.ap.gov.in అధికారిక వైబ్‌సైట్‌లో టికెట్లను అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవాలని తిరుమల తిరుపతి దేవస్థాన అధికారులు తెలిపారు. అదేవిధంగా మధ్యాహ్నం 3 గంటలకు అదే నెలకు సంబంధించిన గదుల బుకింగ్ కూడా ప్రారంభం కానుంది.

Next Story