- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ.. 6 కంపార్టుమెంట్లలో భక్తులు
by Naga Rani Yarlagadda |
తిరుమలలో భక్తుల రద్దీ స్వల్పంగా తగ్గింది. సోమవారం ఉదయం 7 గంటల వరకూ స్వామివారి సర్వదర్శనం కోసం 6 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉండగా..

X
దిశ, వెబ్డెస్క్: తిరుమలలో భక్తుల రద్దీ స్వల్పంగా తగ్గింది. సోమవారం ఉదయం 7 గంటల వరకూ స్వామివారి సర్వదర్శనం కోసం 6 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉండగా.. టోకెన్లు పొందిన భక్తులకు 3-4 గంటల్లో దర్శనం జరుగుతుందని టీటీడీ తెలిపింది. టోకెన్లు లేని భక్తులకు స్వామివారి దర్శనానికి 8 గంటల సమయం పడుతుందని పేర్కొంది. అలాగే రూ.300 శీఘ్రదర్శనానికి 2-3 గంటల సమయం పడుతుందని తెలిపింది. ఆదివారం శ్రీవారిని 84,442 మంది భక్తులు దర్శించుకోగా.. 24,692 మంది భక్తులు స్వామివారికి తలనీలాల మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న స్వామివారి హుండీ ఆదాయం రూ.3.51 కోట్లు వచ్చింది.
Next Story






