- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ ప్రతినిధి, వరంగల్ : ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క, సారలమ్మల సన్నిధికి క్రమంగా భక్తుల తాకిడి పెరుగుతోంది. వన దేవతలకు మొక్కులు చెల్లించుకోవడానికి సుదూర ప్రాంతాల నుంచి భక్తజనం భారీగా తరలివస్తున్నారు.
జంపన్నవాగులో పుణ్య స్నానాలు ఆచరించి, సమ్మక్క, సారలమ్మల గద్దెల వద్ద నిలువెత్తు బంగారం(బెల్లం), చీరె, సారె, పసుపు, కుంకుమలను భక్తులు సమర్పిస్తున్నారు. రెండ్లేండ్లకొకసారి ఘనంగా నిర్వహించే ఈ వన జాతర ఆసియాలోనే అతిపెద్దది. 2020 ఫిబ్రవరిలో అంగరంగ వైభవంగా జరిగిన వనజాతర, ఏడాది విరామం తర్వాత మళ్లీ 2022 ఫిబ్రవరిలో జరగనుంది.
Next Story