- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, మెదక్: లాక్డౌన్ సడలింపులతో తెరచుకున్న కొమురవెళ్లి మల్లన్న ఆలయానికి భక్తులు తరలివస్తున్నారు. మొదటి రోజు 500 మంది భక్తులు దర్శించుకోగా, 9, 10 తేదీల్లో వెయ్యి చొప్పున భక్తులు మల్లన్నను దర్శించుకున్నారు. 8న 695 లడ్డూలు, పులిహోర ప్యాకెట్లు, 9న 898 లడ్డూలు, 457 పులిహోర ప్యాకెట్లు, 10న సాయంత్రం నాలుగు గంటల వరకు 600 లడ్డూలు, 300 పులిహోర ప్యాకెట్లు విక్రయించారు. స్వామి వారి దర్శనం కోసం వచ్చే భక్తుల్లో కొందరు నిబంధనలు పాటించకపోవడంతో ఆలయ ఉద్యోగులు, అర్చకులు ఆందోళనకు గురవుతున్నారు.
Next Story