- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: తిరుమల శ్రీవారి సర్వదర్శనం టోకెన్లు పొందేందుకు అలిపిరి భూదేవి కాంప్లెక్స్ దగ్గర భక్తులు బారులు తీరారు. శనివారం తెల్లవారుజామున జారీ చేయాల్సిన టోకెన్లను టీటీడీ ముందే జారీ చేసింది. భక్తుల రద్దీతో రాత్రే నేటి కోటా టోకెన్లను పూర్తి చేసింది. కాగా, అలిపిరి భూదేవి కాంప్లెక్స్ దగ్గర భక్తులను అనుమతించకుండా టీటీడీ సెక్యూరిటీ సిబ్బంది రోడ్డుపైనే ఆపేస్తోంది. అయితే సర్వదర్శనం టోకెన్ల జారీపై టీటీడీ స్పష్టత ఇవ్వడం లేదు. దీంతో అలిపిరి వద్ద చలిలోనే భక్తులు ఇబ్బందులు పడుతున్నారు.
Next Story