- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, ఏపీ బ్యూరో: పెట్రో ఉత్పత్తులపై పన్నుల భారం వేయడంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అగ్రస్థానంలో నిలిచిందని మాజీమంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు ఆరోపించారు. రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ ధరలతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారని విమర్శించారు. లీటర్ ధర సెంచరీ దాటినా పన్నులు తగ్గించే ప్రసక్తే లేదని ప్రభుత్వం అంటోందని మాజీమంత్రి దేవినేని ఉమా ట్విటర్ వేదికగా విమర్శల దాడి చేశారు.
కరోనా కాలంలో పెట్రోల్, డీజిల్ ధరలపై పన్నుల భారాన్ని తగ్గిస్తే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం పెంచుకుంటూ పోతుందని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం మాత్రం రోడ్ సెస్, వ్యాట్ పేరుతో అదనపు భారాన్ని మోపుతోందని విరుచుకుపడ్డారు. అభివృద్ధి విషయంలో వెనుకబడి ఉన్న ఏపీ.. పన్నుల మోత విషయంలో మాత్రం మొదటి స్థానంలో ఉన్న మాట నిజం కాదా? అని ట్విటర్ వేదికగా ప్రశ్నించారు.
Next Story