- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, అమరావతి బ్యూరో: దళిత రైతుల భూముల విషయంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమ ట్విట్టర్ వేదికగా విరుచుకుపడ్డారు. మైలవరం మండలం చండ్రగూడెం గ్రామంలో “సెంటుభూమి” పథకం పేరుతో వైసీపీ నాయకులు, ప్రజాప్రతినిధులు అధికారులను అడ్డం పెట్టుకొని నలభై సంవత్సరాలుగా సాగు చేసుకుంటున్న దళిత రైతుల భూములు లాక్కుంటున్నారని మండిపడ్డారు. ఆ రైతుల ఆర్తనాదాలు తాడేపల్లి రాజప్రసాదానికి వినబడడం లేదా అని ప్రశ్నించారు. వైసీపీ నేతల ఆగడాలపై ఏం చర్యలు తీసుకున్నారో చెప్పండంటూ అంటూ దేవినేని ట్విట్ చేశారు.
Next Story