- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: ఏపీ రాజధాని వికేంద్రీకరణ బిల్లును గవర్నర్ ఆమోదించటంపై టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమ స్పందించారు. రాజధాని అమరాతిలో ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేని అసమర్థ పాలకులు మూడు రాజధానులను ఎలా నిర్మిస్తారని ఉమ ప్రశ్నించారు. విశాఖలో భూములు అమ్ముకోవడానికే రాజధాని చేస్తున్నారని.. ప్రజల కోసం కాకుండ వారి వ్యాపారాలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నారని ఉమ మండిపడ్డారు.
రాష్ట్రపతి నోటిఫికేషన్ ద్వారా ఏర్పడిన హైకోర్టును 32 కేసుల్లో నిందితుడిగా ఉన్న జగన్ హైకోర్టును ఎలా తరలిస్తారని అన్నారు. రాజధాని అమరావతినే కొనసాగించాలని దేవినేని ఉమ డిమాండ్ చేశారు.
Next Story