‘మమ్మల్ని చంపాలని చూస్తున్నారు’

by Shyam |

<p>తమను వైసీపీ నేతలు చంపాలని చూస్తున్నారని టీడీపీ నాయకుడు దేవినేని ఉమ ఆరోపించారు. ఇందులో భాగంగానే భద్రతను తగ్గించారని తెలిపారు. కానీ, తమను ప్రజలే రక్షించుకుంటారని అన్నారు. అలాగే, చంద్రబాబు, లోకేశ్‌‌లను జైలుకు పంపేందుకు జగన్ కుట్రపన్నుతున్నారని చెప్పారు.</p>

తమను వైసీపీ నేతలు చంపాలని చూస్తున్నారని టీడీపీ నాయకుడు దేవినేని ఉమ ఆరోపించారు. ఇందులో భాగంగానే భద్రతను తగ్గించారని తెలిపారు. కానీ, తమను ప్రజలే రక్షించుకుంటారని అన్నారు. అలాగే, చంద్రబాబు, లోకేశ్‌‌లను జైలుకు పంపేందుకు జగన్ కుట్రపన్నుతున్నారని చెప్పారు.

Next Story