- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: కర్నూలు జిల్లా దేవరగట్టులో కర్రల సమరం ఉత్కంఠను రేపుతోంది. కరోనా ఉంది కర్రల సమయం ఇప్పుడొద్దని జిల్లా అధికార యంత్రాంగం ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయినా దేవరగట్టులో అంతర్గతంగా నిర్వహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. అగ్గి దివిటీలు సిద్ధం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే భక్తులను అడ్డుకునేందుకు పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. దేవరగట్టులో అడుగడుగునా పోలీసులు మోహరిస్తున్నారు. అయినప్పటికీ కర్రల సమరం జరిపితీరుతామని నిర్వాహకులు చెబుతున్నారు. ఏటా దసరా తర్వాత బన్నీ ఉత్సవంలో భాగంగా కర్రల యుద్ధం హింసాత్మకంగా సాగుతున్న విషయం విధితమే. కానీ, సంప్రాదాయంగా వస్తున్న ఆచారం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అయినా నిర్వహించి తీరుతామని నిర్వాహకులు తేల్చి చెప్పినప్పటికీ.. పోలీసులు ఆంక్షలు విధించడంతో ఏం జరుగుతుందో అని సర్వాత్ర ఉత్కంఠను రేపుతోంది.
Next Story