పలిమేల వద్ద విచిత్రం.. ఆకాశాన్ని తాకుతున్న నీరు!

by  |
water-1
X

దిశ, పలిమేల: భూపాలపల్లి జిల్లా పలిమేల మండలంలో ముకునూర్ గ్రామ పరిధి కామనపల్లి ఎక్స్ రోడ్ అడవి ప్రాంతంలో నీరు వృథాగా పోతోంది. దేవాదుల ప్రాజెక్ట్ పైప్ లైన్ లీక్ అవడంతో నీరు ఆకాశానికి భారీగా ఎగిసిపడుతూ వృథాగా పోతుంది. దీంతో ఆ చుట్టుపక్కల వర్షకాలం మాదిరిగా ఆ నీరంతా కూడా పొంగిపొర్లుతోంది. శనివారం సాయంత్రం 6 గంటల నుండి ఇలాగే నీరు వృథాగా పోతున్నా కూడా అధికారులెవరూ పట్టించుకోవడంలేదు. ఈ విషయం తెలిసి స్థానికులు మండిపడుతున్నారు.

Water3

Water2

Next Story

Most Viewed