- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ : దేశంలో సెకండ్ వేవ్లో భాగంగా కరోనా విజృంభణ కొనసాగుతోంది. హర్యానాలో కూడా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. ఈ నేపథ్యంలో హర్యానా సీఎం మనోహార్లాల్ ఖట్టర్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కరోనాతో ఎంత మంది చనిపోయారు.. రోజుకు ఎన్ని కరోనా మరణాలు నమోదు అవుతున్నాయి అనే డాటాపై చర్చ అనవసరం.. మరణించిన వారు తిరిగి వస్తారా అని కామెంట్స్ చేశారు.
మృతి చెందిన వారి గురించి కాకుండా ప్రస్తుతం కరోనా సోకి చికిత్స తీసుకుంటున్న వారి ఆరోగ్యంపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నట్టు పేర్కొన్నారు. రాష్ట్రంలో ఆస్పత్రుల్లో కరోనా రోగులకు తగు ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు. ప్రస్తుతానికి రాష్ట్రంలో కరోనా వ్యాప్తి అదుపులోనే ఉందని అన్నారు.
Next Story