పట్టాలు తప్పిన రైలు

by Vemula.Srinu Prasad |

<p>       నెల్లూరు జిల్లాలోని గూడూరు రైల్వే స్టేషన్‌లో ప్రయాణికులు ఉలిక్కిపడ్డారు. నాలుగో ఫ్లాట్‌ఫామ్‌పై వస్తున్న సింహపురి ఎక్స్ ప్రెస్ ఒక్కసారిగా పట్టాలు తప్పింది. ఈ ఘటనలో ఎవరికీ ప్రమాదం జరగలేదు. కాగా, పలు రైళ్ల రాకపోకలకు తీవ్రఅంతరాయం కలిగింది. అప్రమత్తమైన సిబ్బంది సహయక చర్యలు చేపట్టారు.</p>

పట్టాలు తప్పిన రైలు
X

నెల్లూరు జిల్లాలోని గూడూరు రైల్వే స్టేషన్‌లో ప్రయాణికులు ఉలిక్కిపడ్డారు. నాలుగో ఫ్లాట్‌ఫామ్‌పై వస్తున్న సింహపురి ఎక్స్ ప్రెస్ ఒక్కసారిగా పట్టాలు తప్పింది. ఈ ఘటనలో ఎవరికీ ప్రమాదం జరగలేదు. కాగా, పలు రైళ్ల రాకపోకలకు తీవ్రఅంతరాయం కలిగింది. అప్రమత్తమైన సిబ్బంది సహయక చర్యలు చేపట్టారు.

Next Story