- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్:
కాంగ్రెస్ నేత రఘువీరా రెడ్డిని కర్ణాటక డిప్యూటీ సీఎం అశ్వర్థ నారాయణ కలిశారు. శిరా ఉపఎన్నికల ప్రచారానికి అశ్వర్థ నారాయణ శుక్రవారం వచ్చారు. పలువురు నేతలతో కలిసి ఆయన నీలకంఠాపురానికి వచ్చారు. కాగా గత కొంతకాలంగా రాజకీయాలకు రఘువీరా రెడ్డి దూరంగా ఉంటున్నారు. ప్రస్తుతం బీజేపీ ప్రభుత్వంలో అశ్వర్థ నారాయణ డిప్యూటీ సీఎంగా పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో రఘువీరా రెడ్డిని ఆయన కలవడంతో కొత్త చర్చకు దారి తీసింది.
Next Story