- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
- లోక్సభ ఎన్నికలు-2024
X
దిశ, ఏపీ బ్యూరో: అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగ ఫలితే ఆంధ్ర రాష్ట్రమని ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా అన్నారు. రాష్ర్ట అవతరణ దినోత్సవం సందర్భంగా ఆదివారం కడప గోకుల్ సర్కిల్లో పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆ మహనీయుడ్ని ఆదర్శంగా భావించి ముందుకు సాగాలన్నారు. వైఎస్ రాజశేఖర్రెడ్డి .. పొట్టి శ్రీరాములును ఆదర్శంగా తీసుకొని కుల మత వర్గ భేదాలు లేకుండా అన్నివర్గాల ప్రజలకు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసినట్లు గుర్తుచేశారు.
Next Story