- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ,వెబ్డెస్క్: విద్యా సంస్థల ప్రారంభంపై విద్యాశాఖ మార్గదర్శకాలను విడుదల చేసింది. విద్యార్థుల హాజరు కోసం తల్లిదండ్రుల అనుమతి తప్పని సరి అని తెలిపింది. ప్రత్యక్ష తరగతులతో పాటు ఆన్ లైన్ తరగతులను కొనసాగించాలని చెప్పింది. ఈ ఏడాది పరీక్షలు రాసేందుకు కనీస హాజరు శాతం అవసరం లేదని పేర్కొంది. ఒకటి నుంచి 8వ తరగతి వరకు ప్రత్యక్ష తరగతులు నిర్వహించ వద్దని సూచించింది. వారికి డిటెన్షన్ ఉందని తెలిపింది. పదోతరగతి పరీక్షల షెడ్యూలు తర్వాత విడుదల చేస్తామని వెల్లడించింది.
Next Story