- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ : దేశంలో నెమ్మదిగా డెల్టా వేరియంట్ కేసులు విజృంభిస్తున్నాయని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 70 డెల్టా కేసులు నమోదైనట్లు స్పష్టంచేసింది. అత్యధికంగా మహారాష్ట్రలో-23, మధ్యప్రదేశ్లో-11, తమిళనాడులో 10కి పైగా, తెలంగాణలోనూ రెండు వేరియంట్లు వెలుగుచూసినట్లు కేంద్రం తెలిపింది.
డెల్టా వేరియంట్ ప్లస్ వైరస్తో వెయ్యి రెట్లు ఎక్కువగా వైరల్ లోడ్ ఉంటుందని కేంద్రం అన్ని రాష్ట్రాలకు హెచ్చరికలు జారీ చేసింది. దేశంలోని ప్రజలు కూడా డెల్టా వేరియంట్ పట్ల అప్రమత్తంగా ఉండాలని పరిశోధకులు తెలిపారు. ఇదిలాఉండగా యూరప్ ఖండంలోని సగానికి పైగా దేశాలు డెల్టా వేరియంట్ కోరల్లో చిక్కుకున్నట్లు WHO ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే.
Next Story