- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దేశరాజధాని ఢిల్లీలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఇప్పటివరకూ 6.28శాతం ఓటింగ్ నమోదైనట్టు ఎన్నికల సంఘం వెల్లడించింది. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, మజీ ప్రధాని మన్మోహన్ సింగ్లు నిర్మాన్ భవన్ నుంచి తమ ఓటు హక్కును వినియోగించుకోగా, రాహుల్ గాంధీ, ప్రియాంకగాంధీలు ఔరంగజేబ్, లోధి ఎస్టేట్లో వినియోగించుకున్నారు. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆయన సతీమణితో కలిసి ఓటు వేశారు. ప్రముఖ నటి తాప్సి పన్ను తన కుటుంబసభ్యులతో కలిసి ఓటు వేసిన ఫోటో సామాజిక మాద్యమంలో పోస్ట్ చేశారు.
ఇదిలా ఉండగా.. ఈశాన్య ఢిల్లీలోని బాబర్పూర్లో ఎన్నికల విధులు నిర్వహిస్తున్న ఓ అధికారి గుండోపోటుతో మరణించారు.
Next Story