- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ : భారత విమాన సంస్థ ఎయిర్ ఇండియాలో పైలట్ల తొలగింపుపై ఢిల్లీ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. తమను విధుల్లో నుంచి తొలగించడంపై ఎయిర్ ఇండియా ఉద్యోగులు దాఖలు చేసిన పిటిషన్పై మంగళవారం హైకోర్టు విచారణ జరిపింది. ఈ సందర్భంగా గతేడాది తొలగించిన పైలట్లను వెంటనే మళ్లీ విధుల్లోకి చేర్చుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. అంతేగాకుండా వారికి బాకీ ఉన్న వేతనాలను కూడా చెల్లించాలని తాజా ఆదేశాల్లో పేర్కొంది. ఈ తీర్పునకు సంబంధించిన పూర్తి వివరాలను బుధవారం వెల్లడించనున్నట్టు కోర్టు స్పష్టం చేసింది.
Next Story