- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
న్యూఢిల్లీ: కరోనా టీకా అందుబాటులోకి రాగానే ఢిల్లీ వాసులందరికీ ఉచితంగా అందిస్తామని, వ్యాక్సినేషన్ ప్రక్రియకు సర్వం సంసిద్ధంగా ఉందని ఢిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేందర్ జైన్ తెలిపారు. టీకాతోపాటు కరోనా చికిత్స, మందులూ ఉచితంగా అందించడానికి ప్రణాళికలు వేస్తున్నామని చెప్పారు. రోజుకు లక్ష మందికి టీకా వేయడానికి ప్లాన్ వేస్తున్నామని అన్నారు. ఇక్కడ ప్రాధాన్యతావర్గాలకు టీకా వేయడం కోసం వ్యాక్సిన్ స్వీకరణ, నిల్వ సదుపాయాలు సిద్ధం చేశామని వివరించారు. హాస్పిటల్స్, హాస్పిటల్ సంబంధిత ఫెసిలిటీలనే వ్యాక్సినేషన్ కేంద్రాలుగా వినియోగించుకుంటామని పేర్కొన్నారు.
Next Story