- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: పెరుగుతున్న కరోనా కేసుల దృష్ట్యా రాష్ట్రంలోని పాఠశాలలను వచ్చే నెల 5 నుంచి మూసి వేయాలని ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు డైరెక్టరేట్ ఆఫ్ ఎడ్యుకేషన్ (డీఈవో) ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వుల ప్రకారం రాష్ట్రంలోని ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాలలు మూతపడనున్నాయి. కాగా అక్టోబర్ 5 వరకు ఆన్ లైన్ క్లాసెస్ యథావిధిగా కొనసాగనున్నాయి.
Next Story