- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
న్యూఢిల్లీ: కోవిడ్ 19 బాధితులకు చికిత్స అందిస్తున్న వైద్యులకు ఐదు నక్షత్రాల హోటల్లో బస ఏర్పాటు చేయనున్నట్టు ఢిల్లీ ప్రభుత్వం ఓ ప్రకటనలో పేర్కొంది. ప్రభుత్వ ఆస్పత్రులు అయిన లోక్ నాయక హాస్పిటల్, జీబీ పంత్ హాస్పిటల్ లో కరోనా వైరస్ పేషెంట్లకు వైద్యం అందిస్తున్న డాక్టర్లకు ఈ సదుపాయం కల్పిస్తున్నట్లు ఆరోగ్య మరియ కుటుంబ సంక్షేమ శాఖ ప్రకటించింది. ఈ రెండు ఆస్పత్రులకు రెండు కిలోమీటర్ల దూరంలోని లలిత్ హోటల్ లో 100 రూములను ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపింది. హోటల్ ఖర్చులను ప్రభుత్వమే భరించనుందని వివరించింది. సీఎం అరవింద్ కేజ్రీవాల్ కూడా ఈ విషయాన్ని ధ్రువీకరిస్తూ ట్వీట్ చేశారు.
Tags : Doctors, covid 19,five star hotel, delhi government
Next Story