- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ : జమ్మూ కాశ్మీర్లో డ్రోన్ల దాడులు జరుగుతున్నాయి. వరుసగా కాశ్మీర్లో మూడో రోజు కూడా డ్రోన్లు చక్కర్లు కొట్టాయి. ఈ నేపథ్యంలో.. కాసేపట్లో ప్రధాని మోడీ అధ్యక్షతన ఉన్నతస్థాయి సమావేశం జరగనుంది. జమ్మూకాశ్మీర్లో ఉగ్రదాడి ఘటనలపై మోడీ సమీక్షించనున్నారు. ఈ క్రమంలో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఢిల్లీ చేరుకున్నారు. డ్రోన్ల దాడిపై ప్రధానికి రాజ్నాథ్ సింగ్ వివరించనున్నారు. అయితే, జమ్మూలో ఉగ్రవాదులు డ్రోన్ల సాయంతో బాంబు దాడులకు పాల్పడుతున్నారు. ఈ దాడుల్లో వైమానిక సిబ్బంది గాయపడిన విషయం తెలిసిందే.
Next Story