కుక్కల దాడిలో జింక మృతి

by  |
కుక్కల దాడిలో జింక మృతి
X

దిశ, వరంగల్: లాక్‌డౌన్‌ కారణంగా అడవి జంతువులు స్వేచ్ఛగా తిరుగుతున్నాయి. పట్టపగలే జనావాసాల్లోకి వస్తున్నాయి. ఇలా వచ్చిన ఓ జింకపై కుక్కులు దాడి చేయడంతో అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం దామరవంచలో చోటుచేసుకుంది. నర్సరీ వద్దకు తాగునీటి కోసం జింక వచ్చినట్లు అధికారులు తెలిపారు.

Next Story

Most Viewed