- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వరంగల్: లాక్డౌన్ కారణంగా అడవి జంతువులు స్వేచ్ఛగా తిరుగుతున్నాయి. పట్టపగలే జనావాసాల్లోకి వస్తున్నాయి. ఇలా వచ్చిన ఓ జింకపై కుక్కులు దాడి చేయడంతో అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం దామరవంచలో చోటుచేసుకుంది. నర్సరీ వద్దకు తాగునీటి కోసం జింక వచ్చినట్లు అధికారులు తెలిపారు.
Next Story