- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: ఏపీలోని దెందులూరు మండలం కొమిరేపల్లిలో వింత వ్యాధి కేసులు తగ్గాయి. శనివారం సాయంత్రం నుంచి ఎలాంటి కేసులు నమోదు కావడం లేదు. బాధితుల సంఖ్య 30 ఉండగా ..ఆస్పత్రిలో చికిత్స తీసుకొని ఇద్దరు మినహా అందరూ డిశ్చార్జ్ అయ్యారు. అటు.. భీమడోలు మండలం పూళ్లలోనూ వింతవ్యాధి కేసులు అదుపులోకి వచ్చాయి. రెండ్రోజులుగా ఎలాంటి కొత్త కేసులు నమోదు కాలేదు.
Next Story