- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ : హైతీలో శనివారం రోజున భారీ భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. అయితే భూకంపం ధాటికి ఇప్పటికే 1300పైగా మృతి చెందినట్టు సమాచారం. ఈ భూకంపం విధ్వంసానికి వందలాది భవనాలు నేల మట్టం కావడంతో శిధిలాల కింద చిక్కున్న వారిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. రాజధాని పోర్ట్ ఓ ప్రిన్స్కు 125 కిలోమీటర్ల దూరంలో భూకంపకేంద్రం ఉన్నట్టుగా అధికారులు గుర్తించారు. మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉన్నట్టు అధికారులు అంచనా వేస్తున్నారు.
Next Story