- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: ముంబైలో బిల్డింగ్ కూలిన ఘటనలో మృతుల సంఖ్య 6 కు చేరుకుంది. శుక్రవారం తెల్లవారుజామున శిథిలాల కింద మరో మృతదేహం లభ్యమైంది. రెస్య్కూ ఆపరేషన్ ను ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఇంకా కొనసాగిస్తూనే ఉన్నాయి. కాగా, నిన్న ముంబైలోని భానుశాలి బిల్డింగ్ కూలింది. ఈ ఘటనలో ఐదుగురు మృతిచెందారు. 23 మందికి తీవ్ర గాయాలయ్యాయి.
Next Story