మరొక మృతదేహం లభ్యం.. మొత్తం మృతల సంఖ్య 6

by  |
మరొక మృతదేహం లభ్యం.. మొత్తం మృతల సంఖ్య 6
X

దిశ, వెబ్ డెస్క్: ముంబైలో బిల్డింగ్ కూలిన ఘటనలో మృతుల సంఖ్య 6 కు చేరుకుంది. శుక్రవారం తెల్లవారుజామున శిథిలాల కింద మరో మృతదేహం లభ్యమైంది. రెస్య్కూ ఆపరేషన్ ను ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఇంకా కొనసాగిస్తూనే ఉన్నాయి. కాగా, నిన్న ముంబైలోని భానుశాలి బిల్డింగ్ కూలింది. ఈ ఘటనలో ఐదుగురు మృతిచెందారు. 23 మందికి తీవ్ర గాయాలయ్యాయి.

Next Story