- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, తెలంగాణ బ్యూరో: ఎంసెట్ అర్హత పొందిన విద్యార్థులు వెబ్ ఆప్షన్లను నమోదు చేసుకునేందుకు ఈనెల 9వరకు గడువు పొడగిస్తూ టెక్నికల్ ఎడ్యూకేషన్ కమిషనర్ నవీన్ మిట్టల్ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 12న విద్యార్థులకు కాలేజీలు కేటాయిస్తామని, 17న కళాశాలల్లో రిపోర్టు చేయాల్సి ఉంటుందని తెలిపారు. ఇప్పటి వరకు 28,864 మంది విద్యార్థులు కాలేజీల ఆప్షన్లు పూర్తి చేసినట్టు తెలిపారు.
Next Story