- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లాలోని శంషాబాద్ జాతీయ రహదారి పక్కనే ఉన్న కాముని చెరువులో గుర్తు తెలియని మృతదేహం లభ్యమైయింది. బుధవారం ఆ రోడ్డు వెంట వెళ్తున్న బాటసారులు చెరువులో తెలియాడుతున్న శవాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే స్పందించిన ఎయిర్పోర్ట్ పోలీసులు కాముని చెరువు వద్దకు చెరుకొని మృతదేహాన్ని బయటికి తీశారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. పోలీసుల వివరాల ప్రకారం.. మృతుడి ఒంటిపై బ్లూ కలర్ వాకింగ్ షూట్ మాత్రమే ఉందని, అతని వద్ద ఎలాంటి ఆధారాలు లేవవి తెలిపారు. మృతుడి వయస్సు సుమారు 45 సంవత్సరాలు ఉంటుందని పోలీసులు వివరించారు. అనంతరం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
Next Story