- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్ : ఉత్తరప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. యూపీలోని ఇటావాలో ఓ ట్రక్కు లోయలో పడింది. ఈ ప్రమాద ఘటనలో 10 మంది మృతి చెందగా, 30 మందికి పైగా గాయపడ్డారు. ట్రక్కు యూపీ నుండి ఆగ్రా వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ట్రక్కులో ఉన్నవారిని భక్తులుగా గుర్తించారు అధికారులు. పోలీసులు, స్థానికులు ఘటనాస్థలంలో సహాయక చర్యలు చేపట్టారు.
Next Story