లారీని ఢీ కొట్టిన డీసీఎం…ఇద్దరు మృతి

by  |
లారీని ఢీ కొట్టిన డీసీఎం…ఇద్దరు మృతి
X

దిశ,వెబ్‌డెస్క్: శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రమాదం చోటు చేసుకుంది. అతి వేగంతో లారీని డీసీఎం వ్యాన్ ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. డీసీఎంలో ఇరుక్కున్న మృత దేహాలను బయటకు తీసి పోస్టు మార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి పంపారు. కాగా మృతులను వికారాబాద్‌కు చెందిన చంద్రయ్య, శ్రీనులుగా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.



Next Story

Most Viewed