ఢిల్లీ గెలుపు

by  |
ఢిల్లీ గెలుపు
X

దిశ, వెబ్‌డెస్క్: పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించింది. ఢిల్లీ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడంతో.. బ్యాటింగ్‌కి దిగిన పంజాబ్ 20 ఓవర్లలో 166/6 పరుగులు చేసింది. ఆ తర్వాత లక్ష్యాన్ని చేధించేందుకు బరిలోకి దిగిన ఢిల్లీ 17.4 ఓవర్లలోనే 167/3 పరుగులు చేసి విజయం సాధించింది. ఢిల్లీ బ్యాట్స్‌మెన్లలో శిఖర్ ధావన్ 69(47) పరుగులతో ఢిల్లీ విజయంలో కీలక పాత్ర పోషించాడు.


Next Story

Most Viewed