- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: పంజాబ్తో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ విజయం సాధించింది. ఢిల్లీ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడంతో.. బ్యాటింగ్కు దిగిన పంజాబ్ 20 ఓవర్లలో 195/4 పరుగులు చేసింది. పంజాబ్ బ్యాట్స్మెన్లలో మయాంక్ అగర్వాల్ 69 పరుగులు, కేఎల్ రాహుల్ 61 పరుగులతో రాణించారు. ఇక దీపక్ హుడా 22 పరుగులు చేశాడు.
196 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ 18.2 ఓవర్లలోనే 198/4 పరుగులు చేసి గెలుపొందింది. ఢిల్లీ బ్యాట్స్మెన్లలో శిఖర్ ధావన్ 92, పృథ్వీషా 32, స్టోయినిస్ 27 పరుగులు చేశారు.
Next Story