- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
కరాచీ: అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంకు కరోనా సోకినట్లు కొన్ని అంతర్జాతీయ మీడియా సంస్థలు కథనాలు ప్రసారం చేశాయి. పాకిస్తాన్లో కరోనా విస్తృతంగా వ్యాపిస్తుండటంతో.. కరాచీలో ఉంటున్న దావూద్కు కూడా కరోనా సోకిందన్న వార్త నిజమేనని అందరూ భావించారు. కాగా ఈ విషయంపై దావూద్ నడిపిస్తున్న డీ-కంపెనీ స్పందించింది. దావూద్ భార్య కరోనా లక్షణాలతో బాధపడిన విషయం వాస్తవమే కానీ, ఆమెకు కరోనా సోకలేదని వెల్లడించింది. దావూద్ కుటుబంలో ఎవరికీ కరోనా సోకలేదని.. వాళ్లందరూ ఆరోగ్యంగానే ఉన్నారని డీ-కంపెనీ స్పష్టం చేసింది.
Next Story