- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
న్యూఢిల్లీ: కొడుకుతో సమానంగా కూతరికీ వారసత్వ ఆస్తిలో హక్కు ఉంటుందని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. కూతురు ఎప్పటికీ కూతురేనని, కొడుకు పెళ్లయ్యేంత వరకేనని జస్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం పేర్కొంది. ఉమ్మడి కుటుంబ ఆస్తిలో కూతురి తన జీవితాంతం హక్కును కలిగి ఉంటుందని, తండ్రి మరణించారా? జీవించి ఉన్నారా? అనేదానితో సంబంధం లేదని స్పష్టం చేసింది.
2005లో సవరించిన హిందూ వారసత్వ చట్టం ప్రకారం, కుటుంబ ఆస్తిలో కూతురికీ కొడుకుతో సమాన వాటా ఉంటుంది. అయితే, 2005లో సవరింపు జరిగింది గనుక, అంతకుముందు కాలానికీ ఈ చట్టం వర్తిస్తుందా? అనే పిటిషన్లపై ధర్మాసనం విచారించింది. 2005 ముందు కాలానికీ ఈ చట్టం వర్తిస్తుందని స్పష్టం చేసింది. కొడుకులాగే కూతురూ పుట్టుకతోనే కుటుంబ ఆస్తిలో హక్కుదారుగా ఉంటుందని 2018 తీర్పును సమర్థించింది.
Next Story