- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్:
తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి టోకెన్ల కోటాను పెంచేందుకు టీటీడీ అధికారులు ఏర్పాట్లు చేశారు. సర్వదర్శనం టోకెన్లను 3 వేల నుంచి 7 వేలకు పెంచినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. దర్శన టోకెన్లను పెంచకపోవడంతో భక్తుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో సర్వదర్శనం టోకెన్ల కోటాను పెంచుతూ టీటీడీ నిర్ణయం తీసుకుంది.
Next Story