దళిత సాధికారతకు రూ. 500 కోట్లు విడుదల

by  |
దళిత సాధికారతకు రూ. 500 కోట్లు విడుదల
X

దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణలో దళిత సాధికారత కార్యక్రమం అమలుకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 500 కోట్లను విడుదల చేసింది. ప్రభుత్వం 2021-22 బడ్జెట్‌లో దళిత సాధికారిత కార్యక్రమానికి రూ. 1000 కోట్లు కేటాయించింది. ఇందులో భాగంగా రూ.500 కోట్లు విడుదల చేస్తున్నట్లు గరువారం రాష్ట్ర ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ నిధులు కార్యక్రమం అమలు కోసం మొదటి, రెండో త్రైమాసికాలకు సంబంధిచినవిగా పేర్కొంది.


Next Story

Most Viewed