- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, కమలాపూర్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన దళిత బంధు సర్వే కార్యక్రమం మండలంలో కొనసాగుతొంది. శనివారం గూడూరు గ్రామంలో హనుమకొండ జిల్లా జాయింట్ కలెక్టర్ సంధ్యారాణి సంబంధిత అధికారులతో పాటు పర్యటించారు. దళిత బంధు సర్వేలో భాగంగా జాయింట్ కలెక్టర్ గ్రామాల్లోని లబ్ధిదారుల ఇంటి వద్దకు నేరుగా వెళ్లి దళిత బంధువు ద్వారా వచ్చిన 10 లక్షల రూపాయలతో ఎటువంటి వ్యాపారాలు చేయబోతున్నారని అడిగి తెలుసుకున్నారు. అనంతరం లబ్ధిదారులతో మాట్లాడుతూ, ఎటువంటి వ్యాపారాలు చేయాలో అవగాహన కల్పిస్తామని, సలహాలు సూచనల కోసం సంబంధిత అధికారులను సంప్రదించవలసినదిగా కోరారు .
Next Story