- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన దళిత బంధు పథకాన్ని అధ్యయనం చేసేందుకు సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ చైర్మన్ మల్లేపల్లి లక్ష్మయ్య ఆధ్వర్యంలో మంగళవారం ఒక బృందం జమ్మికుంటకు తరలి వెళ్లారు. దళితులతో చర్చించి దళిత బంధు అమలు, దళితుల అభిప్రాయాలను తీసుకుంటారు. ఒక ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నారు. మధ్యాహ్నం జమ్మికుంటకు చేరుకొని దళితులతో పలు అంశాలపై సమావేశమై చర్చిస్తారు. చర్చించిన అంశాలు దళితులు వ్యక్తం చేసిన అభిప్రాయాలను ఒక నివేదిక రూపంలో ప్రభుత్వానికి అందజేయనున్నారు. ఈ బృందంలో సీనియర్ జర్నలిస్ట్ కె.రామచంద్రమూర్తి, సామాజిక ఆర్థిక వేత్తలు కె ఎస్ గోపాల్, బాలాజీ, సత్తయ్య తదితరులు ఉన్నారు.
Next Story