- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ సిద్దిపేట: కర్ణాటక రాష్ట్రం బెంగుళూర్ కు చెందిన నురుద్దిన్, నిజాం అనే ఇద్దరు యువకులు సైకిల్ పై దేశం మొత్తం చుట్టి రావాలని, దేశంలోని మిగతా రాష్ట్రాలు, సంస్కృతులు, బాషా, ఆచార వ్యవహారాలు మొదలైనవి తెల్సుకోవాలనే సంకల్పంతో దాదాపు వారం రోజుల క్రితం బెంగళూర్ లో సైకిల్ యాత్ర మొదలుపెట్టారు. హైదరాబాద్ మీదుగా సిద్దిపేటకు బుధవారం చేరుకున్నారు. ఇక్కడ నుండి నాగపూర్, మీదుగా రాజస్థాన్.. అటు నుండి కాశ్మీర్ వరకు తమ సైకిల్ ప్రయాణం ఉంటుందని తెలిపారు.
Next Story