సైబర్ క్రైం పోలీసులకు టీఆర్ఎస్వీ ఫిర్యాదు

by  |
సైబర్ క్రైం పోలీసులకు టీఆర్ఎస్వీ ఫిర్యాదు
X

దిశ, న్యూస్ బ్యూరో: సోషల్ మీడియాలో డిప్యూటీ మేయర్ బాబాఫసియుద్దిన్‌పై అసత్య ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని టీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకుడు కిషోర్ గౌడ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు మేకల రవి, శ్రీకాంత్ గౌడ్, శ్రీకాంత్,అబ్బు, సన్నీ తదితరులు పాల్గొన్నారు.

tags : Cybercrime police, complaint, false propaganda, social media, TRSV, Deputy Mayor Baba Fasiuddin


Next Story

Most Viewed