- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: కరోనా వైరస్ (కొవిడ్-19) మొదటగా ఎక్కడైతే వ్యాప్తి చెందిందో ఆ ప్రదేశంలో ఇప్పుడు కొత్తగా దాని బారినపడిన వారెవరూ లేరని ఆ దేశానికి చెందిన అధికారి తెలిపారు. చైనా దేశానికి చెందిన జాతీయ ఆరోగ్య కమిషన్ ప్రతినిధి మి ఫెంగ్ ఆదివారం విలేకరులతో మాట్లాడారు. ఏప్రిల్ 26 నాటికి వూహాన్ లో కొత్తగా కరోనా వైరస్ (కొవిడ్-19) సోకినవారి సంఖ్య సున్నా అని, ఈ విధంగా కరోనా కట్టడికి కృషి చేసిన వూహాన్, దేశవ్యాప్తంగా ఉన్న వైద్య సిబ్బందికి కృతజ్ఞతలు అని ఆయన పేర్కొన్నారని అక్కడి మీడియా వెల్లడించింది.
tags: Coronavirus, Wuhan, Zero, Mi Feng, Doctors, thanks
Next Story