- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
డెహ్రాడూన్: ఉత్తరఖండ్లో కరోనా విజృంభిస్తోంది. కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా డెహ్రాడూన్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో అధికారులు వారం పాటు కర్ఫ్యూ విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. జిల్లాలోని రిషికేశ్, డెహ్రాడూన్, గర్హికాంట్, సెల్లీకాంట్ లల్లో నేడు ఉదయం 5 గంటల నుంచి మే 3వరకు కర్ఫ్యూ ఉంటుందని అధికారులు వెల్లడించారు. అదేవిధంగా హల్ద్వాని, లాల్ కున్, రామ్నగర్లో మంగళవారం నుంచి మే3 వరకు కర్ఫ్యూ అమలులో ఉంటుందని అధికారులు పేర్కొన్నారు.
Next Story