- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
లక్నో: కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో కర్ఫ్యూను పొడిగిస్తు యూపీ సర్కార్ నిర్ణయం తీసుకుంది. గతంలో జారీ చేసిన ఆదేశాల ప్రకారం కర్ఫ్యూ మంగళవారంతో ముగియనుంది. కాగా ఈ నెల 6న ఉదయం 7గంటల వరకు కర్ఫ్యూను పొడిగిస్తున్నట్టు అడిషనల్ చీఫ్ సెక్రటరీ నవనీత్ సెహగల్ ఆదేశాలు జారీ చేశారు.
Next Story