- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: ఏపీలో కర్ఫ్యూ పొడిగిస్తూ సీఎం జగన్ (YS Jagan) నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో ఇటీవల విధించిన కర్ఫ్యూ గడువు నేటితో ముగియనుండడం, కరోనా పరిస్థితులపై తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎస్ సహా పలువురు ఉన్నతాధాకారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే మరో పదిరోజుల పాటు కర్ఫ్యూ పొడిగిస్తున్నామని.. జూన్ 10 వరకు నిబంధనలు అమల్లో ఉంటాయని స్పష్టం చేశారు. గతంలో మాదిరిగానే ప్రస్తుతం కూడా ఉదయం 6 నుంచి 12 గంటల వరకు కర్ఫ్యూ సడలింపు ఉంటుందని సీఎం జగన్ వెల్లడించారు.
Next Story