- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రానికి అత్యవసరంగా 30లక్షల కరోనా వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేయాలని సీఎస్ సోమేష్ కుమార్ కేంద్ర ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శికి లేఖ రాసారు. తెలంగాణలో రోజుకు లక్ష మంది వ్యాక్సిన్ అందిస్తున్నామని త్వరలో ఈ సంఖ్యను రెండు లక్షలకు పెంచుతామని వివరించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 5లక్షల 65వేల డోసులు మాత్రమే అందుబాటులో ఉన్నాయని 3 రోజుల్లో ఈ వ్యాక్సిన్ పూర్తిగా అయిపోతావని తెలిపారు. వీలైనంత త్వరగా రాష్ట్రానికి 30లక్షల డోసుల వ్యాక్సిన్ ను పంపించాలని కోరారు.
- Tags
- cs
- Somesh Kumar
Next Story