నేడు గద్వాలలో పర్యటించనున్న సీఎస్, డీజీపీ

by  |
నేడు గద్వాలలో పర్యటించనున్న సీఎస్, డీజీపీ
X

దిశ, మహబూబ్‌నగర్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, వైద్యారోగ్య ముఖ్య కార్యదర్శి శాంతాకుమారి జోగులాంబ గద్వాల జిల్లాలో బుధవారం పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా అధికారులు ఇప్పటికే ఆయా శాఖల అధికారులను అప్రమత్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు జిల్లాలో పరిస్థితిపై వారు అధ్యయనం చేయనున్నారు. వారు ఎప్పుడు ఏ రూట్లో వస్తారో ఎవరికీ తెలియదు కాబట్టి ఊరు దాటి బయటకు ఎవరూ రావొద్దని స్థానిక అధికారులు కోరారు.

Tags : CS somesh kumar, DGP mahendar reddy, touring, Gadwal, mahaboobnagar



Next Story

Most Viewed