- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, మహబూబ్నగర్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, వైద్యారోగ్య ముఖ్య కార్యదర్శి శాంతాకుమారి జోగులాంబ గద్వాల జిల్లాలో బుధవారం పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా అధికారులు ఇప్పటికే ఆయా శాఖల అధికారులను అప్రమత్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు జిల్లాలో పరిస్థితిపై వారు అధ్యయనం చేయనున్నారు. వారు ఎప్పుడు ఏ రూట్లో వస్తారో ఎవరికీ తెలియదు కాబట్టి ఊరు దాటి బయటకు ఎవరూ రావొద్దని స్థానిక అధికారులు కోరారు.
Tags : CS somesh kumar, DGP mahendar reddy, touring, Gadwal, mahaboobnagar
Next Story