- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, నవీపేట్: నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండల కేంద్రంలోని దర్యాపూర్ కాలనీకి చెందిన సీఆర్పీఎఫ్ జవాన్ డాంగే గోవర్ధన్ (28) శనివారం రాత్రి మృతి చెందారు. ఈ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే, గోవర్ధన్ మృతికి గల కారణాలు ఇంకా అధికారికంగా తెలియరాలేదు. గోవర్ధన్ మృతితో కాలనీలో విషాద ఛాయలు నెలకొన్నాయి. కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మృతుడికి భార్య అనిత, ఏడాదిన్నర కుమారుడు ధనుష్ ఉన్నారు. గోవర్ధన్ ప్రస్తుతం ఒడిశాలో విధులు నిర్వహిస్తున్నారని, ఇటీవల అతను ఇంటికి వచ్చి వెళ్లారని స్థానికులు తెలిపారు.
- Tags
- CRPF jawan
- dead
Next Story