- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, నాగర్ కర్నూల్ : అయోధ్య రామమందిర్ నిర్మాణానికి తనవంతు సాయంగా స్థానిక ఎమ్మెల్యే, జేసీ బ్రదర్స్ అధినేత మర్రి జనార్దన్ రెడ్డి, జమున దంపతులు సోమవారం త్రిదండి శ్రీ రామచంద్ర రామానుజ జీయర్ స్వామి చేతుల మీదుగా కోటి రూపాయలను విరాళంగా విశ్వ హిందు పరిషత్ జాతీయ ఉపాధ్యక్షులు, రామ మందిర నిర్మాణం ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చలపతి రాయ్ కి అందజేసినట్లు తెలిపారు.
Next Story